వేడి నీటిని త్రాగడం వలన ప్రయోజనాలు


వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి

వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు.
ఆర్ధ్రరైటీస్ రాదు .

కీళ్ళ నొప్పులు బాగా బాధించే వారికి ఆర్ధ్రరైటీస్ సమస్యలు రావు .
కడుపు ఎప్పటికీ చెడిపోదు .
ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .

దగ్గు కూడా రాదు .
పడిశం పట్టదు . జలుబు రాదు .
న్యూమోనియా వచ్చే అవకాశము లేదు .

ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయం రాదు .
వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం *మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.
*
*వేడి నీళ్ళు త్రాగే పద్ధతి :-*
ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి . ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన *ఔషధం* . మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే , అందుకు ఇది ఒక్కటే అత్యుత్తమమైన ఔషధం
.
*గమనిక : మీరు నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగవలెను .*

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.