కొత్త బట్టలకు పసుపు ఎందుకు రాస్తారు?


బట్టలను మగ్గాలపై నేస్తారు. అలా నేసేముందు నూలుకు గంజి పెడతారు. ఆ గంజిని పిండితో చేస్తారు. దీనివల్ల అనేక రోగక్రిములు వస్త్రాల్లో చేరతాయి. ఆ వస్త్రాలను ధరిస్తే చర్మ సంబంధిత రోగాలు వస్తాయి. క్రిములను పసుపు చంపేస్తుంది. అందుకే పసుపు రాసిన తర్వాతే కొత్త దుస్తులు ధరించమని పెద్దలు చెబుతారు. అయితే ఫ్యాషన్ పెరిగేకొద్దీ ఈ అలవాటు మెల్లగా తగ్గిపోయింది. ఎవరో కొందరు మాత్రమే ఇప్పుడు ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు.


must read ఒక తండ్రి తన పిల్లలకు రాసిన లేఖ

Share on Google Plus

About sukanya

This is a short description in the author block about the author. You edit it by entering text in the "Biographical Info" field in the user admin panel.