కావలసినవి:
బంగాళదుంపలు (ఉడికించాలి)- 200 గ్రా.;
గోంగూర - 100 గ్రా.;
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీ స్పూన్;
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూన్;
ఉప్పు - తగినంత
ఆవాలు-జీలకర్ర - అర టీస్పూన్;
ఆమ్చూర్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు
అల్లం, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్;
ఉల్లిపాయ తరుగు - 30 గ్రా.;
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్;
మైదా - 100 గ్రా.;
నెయ్యి - 10 గ్రా.
కొబ్బరి పొడి - టీ స్పూన్;
సోంపు - పావు టీ స్పూన్
తయారి:
1. పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి.
2. గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి.
3. మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి.
4. దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి.
5. ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి.
ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.
బంగాళదుంపలు (ఉడికించాలి)- 200 గ్రా.;
గోంగూర - 100 గ్రా.;
ఇంగువ - చిటికెడు
పసుపు - అర టీ స్పూన్;
పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూన్;
ఉప్పు - తగినంత
ఆవాలు-జీలకర్ర - అర టీస్పూన్;
ఆమ్చూర్ పౌడర్ (మార్కెట్లో లభిస్తుంది) - చిటికెడు
అల్లం, వెల్లుల్లి తరుగు - అర టీ స్పూన్;
ఉల్లిపాయ తరుగు - 30 గ్రా.;
కొత్తిమీర తరుగు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్;
మైదా - 100 గ్రా.;
నెయ్యి - 10 గ్రా.
కొబ్బరి పొడి - టీ స్పూన్;
సోంపు - పావు టీ స్పూన్
1. పెనం మీద నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు-జీలకర్ర, సోంపు, అల్లం వెల్లుల్లి, ఇంగువ వేసి కలపాలి.
2. గోంగూర వేసి ఉడికాక, చిదిపిన బంగాళదుంప మిశ్రమం, పసుపు, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఉల్లిపాయ, కొత్తిమీర తరుగు, గరం మసాలా, కొబ్బరి పొడి వేసి కలిపి, ఉడికించాలి.
3. మైదా పిండిని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ముద్దలు చేసి, పూరీని ఒత్తాలి.
4. దీంట్లో ఉడికించిన గోంగూర, బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి, కజ్జికాయ షేప్లో వచ్చేలా చేసి, చివరలు మూసివేయాలి.
5. ఇలా తయారుచేసుకున్న వాటిని, కాగుతున్న నూనెలో వేసి, రెండు వైపులా వేయించుకోవాలి.
ఈ పకోడాలను వేడి వేడిగా వడ్డించాలి.